నిరంతర వార్తా స్రవంతి

Saturday, April 5, 2008

విశాఖలో ముఖ్యమంత్రి కబుర్లు!

ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విశాఖ విమానాశ్రయంలో అధికారులతో ముచ్చటించారు. ఆరుబైట చిన్నసైజు సమీక్షా సమావేశంలా సాగిన భేటీలో జిల్లా కలెక్టర్ సంజయ్ కుమార్, వుడా వీసీ విఎన్ విష్ణు, ఎమ్మెల్యేలు గురుమూర్తిరెడ్డి, బాబ్జి, మంత్రి కొణతాల, జేసీవీరబ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

No comments: