నిరంతర వార్తా స్రవంతి

Saturday, April 5, 2008

నేవీ అమ్ములపొదిలో ఐ.ఎన్.ఎస్. కేసరి

భారతీయ నావికాదళం అమ్ములపొదిలో మరో ఆణిముత్యం వచ్చిచేరింది. దేశీయ అవసరాలకు అనుగుణంగా, అత్యాధునిక సదుపాయాలతో రూపొందించిన ఈ యుద్ధనౌకను రాష్ట్ర గవర్నర్ నారాయణ్ దత్ తివారీ శనివారం ఇక్కడి తూర్పు నౌకాదళం ప్రధాన కేంద్రమైన విశాఖపట్నంలో జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ నౌకలోని సందర్శకుల పుస్తకంలో సంతకం చేస్తున్న దృశ్యాన్ని చూడవచ్చు.

No comments: