
తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ (టి.డి.పి.పి.) నేత కింజరాపు ఎర్రన్నాయుడు 51వ జన్మదినోత్సవ వేడుకలు శ్రీకాకుళం జిల్లాలో శనివారం ఘనంగా జరిగాయి, పార్టీ నాయకులు, అభిమానులు ఈ సందర్భంగా రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించారు, కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ విఎన్ విష్ణు, జడ్పీ మాజీ చైర్మన్ వైవి సూర్యనారాయణ, ఫిల్మ్ సెన్సార్ బోర్డ్ మెంబర్ ఇప్పిలి తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment