నిరంతర వార్తా స్రవంతి

Saturday, February 23, 2008

ఘనంగా ఎర్రన్నాయుడి జన్మదినోత్సవం

తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ (టి.డి.పి.పి.) నేత కింజరాపు ఎర్రన్నాయుడు 51వ జన్మదినోత్సవ వేడుకలు శ్రీకాకుళం జిల్లాలో శనివారం ఘనంగా జరిగాయి, పార్టీ నాయకులు, అభిమానులు ఈ సందర్భంగా రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించారు, కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ విఎన్ విష్ణు, జడ్పీ మాజీ చైర్మన్ వైవి సూర్యనారాయణ, ఫిల్మ్ సెన్సార్ బోర్డ్ మెంబర్ ఇప్పిలి తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు.

No comments: