నిరంతర వార్తా స్రవంతి

Thursday, February 21, 2008

ఎ.పి.యు.డబ్ల్యు.జె. మీడియా డైరీ ఆవిష్కరణ

ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఎ।పి।యు।డబ్ల్యు।జె।) మీడియా డైరీ ఆవిష్కరణ శ్రీకాకుళం జిల్లా శాఖ అధ్వర్యంలో ప్రచురించిన 2008 మీడియా డైరీని జిల్లా కలెక్టర్ వి.ఎన్।విష్ణు ఆవిష్కరించారు। కార్యక్రమంలో జిల్లా పౌర సంబంధాల అధికారి రమేష్, యూనియన్ రాష్ట్ర కార్యదర్శి నల్లి ధర్మారావు, జిల్లా యూనిట్ నాయకులు ఎస్।నర్శింహులు, ఎన్।ఈశ్వరరావు, శృంగారం ప్రసాద్, జి।నాగభూషణ రావు తదితరులు పాల్గొన్నారు.

No comments: