నిరంతర వార్తా స్రవంతి

Saturday, February 16, 2008

శ్రీకాకుళంలో ఎఫ్.ఎం. రేడియో కేంద్రం

శ్రీకాకుళం: జిల్లా కేంద్రంలో ఎఫ్.ఎం. రేడియో స్టేషన్ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రముఖ కార్పొరేట్ సంస్థ దీన్ని ఏర్పాటుచేసేందుకు ముందుకువచ్చింది. ఇప్పటికే రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో ఎఫ్.ఎం. స్టేషన్లను ఏర్పాటుచేసిన ఈ సంస్థ ఇప్పుడు తన కార్యకలాపాలను శ్రీకాకుళంలాంటి పట్టణాలకు విస్తరించాలని తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఇక్కడ రేడియో కేంద్రం ఏర్పాటవుతోంది.

No comments: