నిరంతర వార్తా స్రవంతి

Thursday, March 6, 2008

మళ్లీ కర్ణాటక రాజకీయాల్లోకి ఎస్.ఎం.కృష్ణ

కర్ణాటక రాజకీయాలలో మళ్లీ క్రియాశీలక పాత్ర పోషించే ఉద్దేశంతో ఎస్.ఎం.కృష్ణ మహారాష్ట్ర గవర్నర్ పదవికి రాజీనామా చేశారు. అధిష్టానం ఆదేశాల మేరకు ఆయన తన రాజీనామా పత్రాన్ని రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ కు సమర్పించారు. ఈమేరకు రాష్ట్రపతి పాటిల్ కృష్ణ రాజీనామాను ఆమోదిస్తూ ఇన్ఛార్జి బాధ్యతలను గోవా గవర్నర్ జమీర్ కు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీచేశారు.

No comments: