
ఒక దశలో శోభన్ బాబు ను జయలలిత పెళ్ళి చేసుకోవాలనుకున్నారని, అప్పటికే పెళ్ళయిన శోభన్ తటపటాయించి చివరికి నో చెప్పారని సినీ పరిశ్రమ వృద్ధులు ఇప్పటికీ చెబుతుంటారు. ఎమ్జీఆర్ జయలలితను చేరదీశే వరకు జయ, శోభన్ ల మధ్య సంబంధాలు కొనసాగాయి. ఎమ్జీఆర్ ఆమెను రాజకీయంగా పైకి తెచ్చారు. శోభన్ బాబుతో వ్యవహారం కొనసాగిస్తే తమిళ ప్రజలు తనను రాజకీయ నాయకురాలిగా ఆదరించరని గ్రహించిన ఆమె తన జీవితాన్ని ఎమ్జీఆర్ సేవకు అంకితం చేశారు. శోభన్ బాబు మృత దేహం వైపు ఆమె తొంగిచూడకపోవడానికి కారణాలు ఇవే అంశాలని తెలుస్తోంది.
No comments:
Post a Comment