నిరంతర వార్తా స్రవంతి

Thursday, March 6, 2008

చిరంజీవి ఆస్తులపై దాడులు తప్పవా?

చిరంజీవి రాజకీయపార్టీ పెట్టుకుంటే నష్టం తమకే ఎక్కువని భావిస్తున్న అధికార కాంగ్రెస్ పార్టీ చిరును ఎలాగైనా కట్టడి చేయడానికి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. సామ, దాన, భేద, దండోపాయాలను ప్రయోగించాలనుకుంటోంది.నిన్న సినిమారంగ ప్రముఖులు మహేష్ బాబు, చార్మి, వివి వినాయక్, రాజమౌళి, దిల్ రాజు ఇళ్ళపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడి చేయడం వెనుకు అధికార కాంగ్రెస్ హస్తం ఉన్నట్టు తెలిసింది. శత్రువు మీద దాడి చేయాలనుకున్నప్పుడు నేరుగా టార్గెట్ చేయకుండా మొదట ఆ పరిసరాల్లో బాంబు వేసి భయపెట్టడం యుద్ధ తంత్రం. ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అదే తంత్రాన్ని అనుసరిస్తున్నట్టుగా ఉంది.

No comments: